నయన్- విఘ్నేష్ సరోగసి చట్టబద్దమే: కమిటీ రిపోర్ట్
నయనతార- విఘ్నేష్ దంపతులకు పెద్ద ఊరట లభించింది. కవల పిల్లల విషయంలో నిబంధనలు ఉల్లంఘించలేదని తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికలో తెలిపింది. నిబంధనల ప్రకారమే నయన్ దంపతులు సరోగసి ద్వారా పిల్లలు కన్నట్లు పేర్కొంది.