• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంత్రి కాళ్లు మెుక్కిన ఆలయ ఈవో

    ఏపీ: శ్రీశైలం ఆలయ ఈవో ఎస్‌.లవన్న మంత్రి పెద్దిరెడ్డికి [పాదాభివందనం](url) చేయడం విమర్శలకు దారితీసింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈవో లవన్న..పెద్దిరెడ్డి పాదాలకు నమస్కరించారు. శివదీక్ష ఉన్న ఈవో, మంత్రికి ఏ విధంగా పాదాభివందనం చేస్తారని విమర్శలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన ఈవో పెద్దిరెడ్డి 75 సార్లు అయ్యప్ప, శివదీక్ష చేపట్టారని అందుకే గురుస్వామిగా నమస్కారం చేశానని వివరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv