• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెల్లంపల్లి PSలో నిందితుడు మృతి

    తెలంగాణలోని బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు ఫిట్స్‌తో మృతి చెందాడు. అతడు కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డైంది. కీర్తి అంజి(27) అనే యువకుడు ఇటీవల ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం అంజి పోలీస్ స్టేషన్‌లోని కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేదని యువకుడి బంధువులు ఆరోపిస్తున్నారు. బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి మంచిర్యాల … Read more

    మైనంపల్లి ఆడియో లీక్: వైరల్

    మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడియో కాల్ లీకైంది. ప్రస్తుతం ఈ ఆడియో కాల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘మోదీ, కేసీఆర్, కేటీఆర్‌లకు కూడా నేను భయపడను. నేను తలచుకుంటే ఎవరినైనా మర్డర్ చేయగలను. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఒక్కడినే సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్ధతిచ్చాను. మహేందర్ రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు కూడా అప్పట్లో వార్నింగ్ ఇచ్చా. బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో తిరగలేవని చెప్పా.’’ అంటూ తీవ్ర పదజాలంతో మైనంపల్లి మాట్లాడారు. రేవంత్ రెడ్డిని తొక్కుతానాన్న మైనంపల్లి హన్మంతరావు.. ఆడియో వైరల్ నేను కేసీఆర్, కేటీఆర్, మోడీ ఎవరికీ … Read more

    భోరున ఏడ్చేసిన BRS ఎమ్మెల్యే

    స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భోరున ఏడ్చేశారు. ఎమ్మెల్యేను ఓదారుస్తూ పక్కనున్నవారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిన్న సీఎం కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో రాజయ్యకు టికెట్ రాలేదు. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన రాజయ్య.. అంబేడ్కర్ విగ్రహం ముందు మోకరిల్లి వెక్కి వెక్కి ఏడ్చాడు. కాగా కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గీత దాటనని రాజయ్య స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ విగ్రహం ముందు పడుకొని … Read more

    BRS తొలి జాబితా ఇదే

    వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్ఎస్ తన తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో పూర్తి జాబితా ప్రకటించారు. మొత్తం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరో 4 రోజుల్లో ఈ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు. జనగామ, గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పూర్తి జాబితా కోసం YouSay Webపై క్లిక్ చేయండి. రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను (115 … Read more

    మంత్రి హరీశ్‌కు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

    మంత్రి హరీశ్ రావుకు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ ‘‘నేను ఎక్కడ పోటీ చేయాలో చెప్పడానికి హరీశ్ ఎవరు? నేను మల్కాజ్‌గిరి.. నా కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. హరీశ్ కీప్‌నకు కూడా టికెట్ కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంట్లో రెండు టికెట్లు ఎందుకివ్వరు. సిద్దిపేటలో హరీశ్‌ను ఓడిస్తా.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Talks in political circles—that BRS Malkajgiri MLA … Read more

    ఊత కర్రలు వచ్చేశాయ్!

    తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తుల కోసం టీటీడీ ఊతకర్రలు సిద్ధం చేసింది. భక్తుల ఆత్మరక్షణ కోసం ఊతకర్రలు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. భారీ ఎత్తున ఊతకర్రలు దిగుమతి చేసుకుంది. వీటిని త్వరలోనే కాలినడక భక్తులకు అందజేయనున్నారు. కాగా ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువైంది. ఓ ఆరేళ్లను పాపను కూడా చిరుత చంపేసింది. దీంతో చిరుతల నుంచి రక్షణ కోసం ఊతకర్రలు అందించనుంది. తిరుమలలో కాలి నడకన వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇచ్చేందుకు సిద్దమవుతోన్న … Read more

    రుషికొండపై ట్వీట్.. సరిచేసుకున్న వైసీపీ

    AP: రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడంపై వైసీపీ మాట మార్చింది. నిన్న రాత్రి చేసిన ట్వీట్ పొరపాటుగా వచ్చిందని, అక్కడ కడుతున్నది ప్రభుత్వ నిర్మాణాలేనని స్పష్టం చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన … Read more

    అప్పు తిరిగివ్వాలని కుటుంబం సూసైడ్

    గోదావరిఖని- కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో అదే కాలనీకి చెందిన కైలాసానికి రూ.6.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఇప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన చెందిన శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు కైలాసం ఇంటి ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరువర్గాలను మందలించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని కుటుంబం ఆత్మహత్యాయత్నం గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్ గతంలో … Read more

    వందేభారత్‌కు తప్పిన ప్రమాదం

    వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందేభారత్ రైలులో పొగలు రావడంతో నిలిపివేశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మునుబోలు రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఓ టికెట్ లేని వ్యక్తి వాష్‌రూమ్‌లో సిగరెట్ కాల్చి పడేశాడు. అది ప్లాస్టిక్ వస్తువులకు అంటుకోవడంతో పొగలు అలుముకున్నాయి. దీంతో రైలు మొత్తం దట్టమైన పొగలు అంటుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు అర గంటకుపైగా రైలు నిలిచిపోయింది. వందే భారత్ రైలులో పొగలు గూడూరు – మనుబోలు మధ్య రైలు నిలిపివేత. తిరుపతి నుంచి … Read more

    మీమ్స్ రూపంలో ఫ్రెండ్‌షిప్ డే విషెస్

    Friendship Day Memes: ‘మీమ్స్’(Memes)కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. సోషల్ మీడియా యూజర్లకు ఇవి లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకే ఏ సందర్భాన్నైనా మీమ్స్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీమర్లు పలు రకాల మీమ్స్, వీడియో మీమ్స్ చేస్తున్నారు. ‘హ్యాపీడేస్’ మూవీలోని సాంగ్‌తో బ్రహ్మానందం సీన్లను ఎడిట్ విషెస్ చెబుతున్నారు. హైదరాబాద్ హవా ట్విట్టర్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. Happy Friendship Day❤Tag Ur Friends? pic.twitter.com/19oRuD2j7v — Hyderabad … Read more