• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్లీ మాట జారిన మంత్రి మల్లారెడ్డి

    తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి మాట జారారు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ఎన్నికల స్టంట్ అని ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. ‘‘టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ గుర్తించారు. ఎన్నికల స్టంట్ అనుకోండి.. ఏదైనా అనుకోండి. మాది రాజకీయ పార్టీ. ఎలక్షన్లకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ ఉంటుంది.’’ అంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వెంటనే సవరించుకుని.. ఏదైతేనేం కార్మికులకు మంచి జరిగింది కదా అంటూ సర్దిచెప్పుకున్నారు. Mallareddy: మాది రాజకీయ పార్టీ.. ఎన్నికల స్టంట్ ఎట్లైనా ఉంటది: … Read more

    హెలికాప్టర్ లేకే ప్రాణాలు పోయాయ్: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 8 మంది గల్లంతై మృతి చెందారు. దీంతో వీరి మరణానికి కారణం అలసత్వమేనని ఆరోపించారు. సమయానికి హెలికాప్టర్‌ని పంపించి ఉంటే కనీసం ప్రాణాలైనా కాపాడుకునే వారమని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీతక్క డిమాండ్ చేశారు. కాగా, జంపన్నవాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం అతలాకుతలం అయింది. My heart broke to see 8 members lost their … Read more

    బ్రో మూవీ ఫ్లెక్సీలను చించేసిన యాజమాన్యం

    AP: గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్‌కి, యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కో ఫ్లెక్సీ కట్టడానికి యాజమాన్యం రూ.2500 డిమాండ్ చేయడంపై ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సారీ చెప్పేంత వరకు స్క్రీనింగ్ జరగనివ్వబోమని మొండికేసి కూర్చోవడంతో యజమాన్యం దిగొచ్చింది. సయోధ్య కుదుర్చుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు చించేశారని ఫ్యాన్స్ ఆరోపించారు. గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర గందరగోళం.. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా … Read more

    5కి.మీ మేర నిలిచిన వాహనాలు

    TS: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచపోయాయి. హైవేపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాల గూడ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ- హుజూర్ నగర్ రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ – విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం.. నిలిచిన రాకపోకలు ఐతవరం వద్ద హైవేపై … Read more

    తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగళం

    AP: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగళం(బ్లూ వేల్) మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ తిమింగళం సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా తిమింగళాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. సముద్రంలో లోతులేని ప్రాంతంలోకి చేరి ఈ తిమింగలం చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. కాగా, ఈ తిమింగళాన్ని చూడటానికి చూపరులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం … Read more

    భయపెడుతున్న కడెం ప్రాజెక్ట్‌

    TG: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా మొరాయిస్తున్నాయి. దీంతో 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన … Read more

    పవన్‌ ఓ పిచ్చికుక్క: మంత్రి

    AP: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేష్‌ మరోమారు విరుచుకుపడ్డారు. పవన్‌ పెళ్లాలనే కాదు.. పార్టీలను కూడా మారుస్తాడని దుయ్యబట్టారు. వెంకటపాలెం బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి.. పవన్‌ ఓ పిచ్చికుక్క అని విమర్శించారు. చంద్రబాబు ముసలి నక్క అని ఫైరయ్యారు. అటు నారా లోకేష్‌ ఊరపంది తిరిగినట్లు రోడ్లపై తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ను ఎవరూ టచ్‌ చేయలేరని, మా వెంట్రుక కూడా పీకలేరని జోగి రమేశ్‌ అన్నారు. పవన్ కళ్యాణ్ ఓ పిచ్చి కుక్క, చంద్రబాబు … Read more

    బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య

    TS: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చావును కొని తెచ్చుకున్నాడు. కదులుతున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి వెనక చక్రాల కిందికి దూరాడు. చాకచక్యంగా డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ శరీరంపైకి కొద్దిమేర టైర్ ఎక్కింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా ధ్రువీకరించారు. బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య … Read more

    పట్టు వదలని పవన్ కళ్యాణ్

    AP: వాలంటీర్ల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వదలట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను అడుగుతున్న 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘వాలంటీర్ల బాస్‌ ఎవరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?’ అని పవన్‌ ట్వీట్ చేశారు. Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws … Read more

    ముగ్గురిపై ధ్వజమెత్తిన సీఎం జగన్

    AP: ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేశాక చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌లపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. ‘ఒకరేమో పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని మరకొరు అంటారు. 70 ఏళ్లు వచ్చినా సిగ్గు లేకుండా షోలకి వెళ్లి బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశానని మరొకడు అంటాడు’ అంటూ జగన్ ధ్వజమెత్తారు. లోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ … Read more