• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భయపెడుతున్న కడెం ప్రాజెక్ట్‌

    TG: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి 3.8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 14 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా అందులో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా మొరాయిస్తున్నాయి. దీంతో 14 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. వరద నీరు ఇదే పరిస్థితిలో కొనసాగితే ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv