• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెలికాప్టర్ లేకే ప్రాణాలు పోయాయ్: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 8 మంది గల్లంతై మృతి చెందారు. దీంతో వీరి మరణానికి కారణం అలసత్వమేనని ఆరోపించారు. సమయానికి హెలికాప్టర్‌ని పంపించి ఉంటే కనీసం ప్రాణాలైనా కాపాడుకునే వారమని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీతక్క డిమాండ్ చేశారు. కాగా, జంపన్నవాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం అతలాకుతలం అయింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv