• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్క వికెట్‌ కోసం శ్రమించిన ఇంగ్లాండ్‌

    పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఐదు రోజుల పాటు పరుగుల వరద పారిన పిచ్‌పై ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. చివరి వికెట్‌ తీసేందుకు ఇంగ్లాండ్‌ బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. నసీమ్‌ షా, మహ్మద్‌ అలీ 8.5 ఓవర్లు వికెట్ పడకుండా పోరాడారు. ఒక్క వికెట్‌ తీసేందుకు బ్యాట్స్‌మెన్‌ చుట్టూ ఏకంగా 11 మంది[ ఫీల్డర్లు](url) నిలబడ్డారు. చివరకు జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో నసీమ్‌ షా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగటంతో ఇంగ్లాండ్‌ను విజయం వరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv