• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

    సింగరేణి కార్మికులకు ఆ సంస్థ చైర్మన్ శ్రీధర్ గుడ్ న్యూస్ చెప్పారు. సంస్థ లాభాల్లో వాటా ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు.. దసరా కానుకగా ఈ నెల 16న రూ.711.18 కోట్లు కార్మికులకు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది సంస్థకు వచ్చిన రూ.2222.46 కోట్ల లాభాాల్లో కార్మికులకు 32 శాతం ఇస్తామన్నారు. దీని ప్రకారం ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మేర బోనస్ అందుతుందని శ్రీధర్ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv