• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రజలతో కొట్టిస్తామని మంత్రి రోజా వ్యాఖ్యలు

    ఏపీ మంత్రి రోజా తెలుగుదేశం నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లడితే ఊరుకునేదని లేదని, ప్రజలతో కొట్టిస్తామని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా, టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల గురించి చర్చిస్తున్నారని, అసలు జాబ్స్ గురించి అడిగే అర్హత టీడీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. మరోవైపు 3 రాజధానుల ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv