• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇస్రో ఛైర్మన్‌కు ‘రాజ్యోత్సవ అవార్డు’

    ISRO ఛైర్మన్‌ సోమనాథ్‌కు కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించే వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో విశేష సేవలందించిన 68 మందితో పాటు 10 సంస్థలకు కూడా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించారు. ఈ జాబితాలో 13 మంది మహిళలు, 64 మంది పురుషులు, ఒక హిజ్రా ఉన్నట్లు తెలిపింది. ఈ పౌర పురస్కారం కింద రూ.5లక్షల నగదు, 25 గ్రాముల బంగారు పతకాన్ని అందిస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv