ISRO ఛైర్మన్ సోమనాథ్కు కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించే వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో విశేష సేవలందించిన 68 మందితో పాటు 10 సంస్థలకు కూడా ఈ పురస్కారాలను ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించారు. ఈ జాబితాలో 13 మంది మహిళలు, 64 మంది పురుషులు, ఒక హిజ్రా ఉన్నట్లు తెలిపింది. ఈ పౌర పురస్కారం కింద రూ.5లక్షల నగదు, 25 గ్రాముల బంగారు పతకాన్ని అందిస్తారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/31202717/image-1442.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!