• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలు

    భారత్‌లో చాట్‌జీపీటీ ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏఐ కంపెనీ వెల్లడించింది. చాట్‌జీపీటీ సేవలను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే, ప్లస్ మెంబర్లకు కొన్ని బెనెఫిట్స్ ఉండనున్నాయి. ట్రాఫిక్ ఏర్పడినప్పుడు సులువుగా వినియోగించడం, చాట్‌జీపీటీ కొత్త జనరేషన్ జీపీటీ-4 సేవలను వినియోగించడానికి, నూతన ఫీచర్లను పొందడానికి ప్లస్ మెంబర్‌షిప్ అవసరం. సాధారణ చాట్‌జీపీటీతో పోలిస్తే ప్లస్ మెంబర్‌షిప్ త్వరగా సమాధానాలు ఇస్తుంది. అయితే, ఇండియాలో ఈ మెంబర్షిప్ ధర రూ.1,950($23.60)గా తెలుస్తోంది.