• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

    తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

    తెల్లవారుజామున ఘోర విషాదం

    మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in … Read more

    12 పాసై రోజుకు రూ.5కోట్ల మోసం

    ముంబై సైబర్ రాకెట్ ముఠా గుట్టు రట్టు కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ముఠా నాయకుడు దాడి శ్రీనివాస రావు(49) చదివింది 12తరగతి మాత్రమేనట. కానీ, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండటంతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఇలా రోజుకు కనీసం రూ.5 కోట్ల వరకు ఖాతాలో జమ చేసుకునేవాడట. హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 40 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి రూ.15కోట్ల వరకు రికవర్ చేశారు. శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని … Read more

    అసెంబ్లీ ఎదుట ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే ముచ్చట

    [VIDEO:](url) మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మహా డిప్యూటీ సీఎం ఫడణవీస్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒకరినొకరు పలకరించుకున్నారు. అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో వీరు తారసపడ్డారు. దీంతో అలా ముందుకు నడుస్తూ కాసేపు ముచ్చటించారు. గతంలో శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఫడణవీస్ సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ, శివసేన విడిపోయాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ ఠాక్రే గద్దెనెక్కారు. కానీ, ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఠాక్రే ప్రభుత్వం … Read more

    ద్రాక్ష, ఉల్లిపాయలతో అసెంబ్లీ ఎదుట నిరసన!

    [VIDEO](url): మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉల్లిపాయలు, ద్రాక్షలతో నిరసనకు దిగారు. బుట్టల్లో వాటిని ప్రదర్శిస్తూ అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా, ఇటీవల మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఉల్లి, ద్రాక్ష సహా పలు పంటలు దెబ్బతిన్నాయి. #WATCH | Opposition MLAs carry onions, grapes as they protest on … Read more

    ముదిరిన సరిహద్దు వివాదం

    కర్నాటక-మహరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రాష్ట్రాల అనుకూలవాదులు పరస్పరం దాడులకు దిగడంతో [హైటెన్షన్](url) ఏర్పడింది. దీంతో ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాధ్ షిండేలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించుకున్నారు. కాగా కర్నాటకలోని బెల్గావి ప్రాంతం తమదేనని మహరాష్ట్ర వాదిస్తోంది. మరోవైపు ఆ ప్రాంతం తమదేనంటూ కర్నాటక వాదిస్తోంది. దీంతో అక్కడ తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. Jai Maharashtra written on the buses of Karnataka, massive protest by MNS in … Read more

    ట్విన్ సిస్టర్స్‌ను పెళ్లాడిన వ్యక్తి; కేసు నమోదు

    మహరాష్ట్రలోని షోలాపూర్‌లో ట్విన్ సిస్టర్స్ ఒకే వ్యక్తిని పెళ్లాడటం వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీలు అతుల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ కవలలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అతుల్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపులా అంగీకారం తెలపడంతో జరిగింది. కాగా ఈ పెళ్లిపై స్థానిక అక్లూజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. महाराष्ट्र के पंढरपुर में … Read more

    భార్యను కారుతో తొక్కించిన నిర్మాత

    కారులో వేరే మహిళతో ఉండగా చూసిందని తన భార్యనే మట్టుబెట్టాలని అనుకున్నాడో సినీ నిర్మాత. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా తన కారులో వేరే మహిళతో ఉన్నారు. ఈ సమయంలో భర్త కోసం భార్య వెతుక్కుంటూ వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రం కావడంతో భార్య నుంచి తప్పించుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టాడు. కిందపడినా కూడా కనికరించకుండా ఆమె కాళ్లపై నుంచి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాత పరారీలో ఉన్నాడు. #WATCH … Read more

    మహా సీఎంగా షిండే… బీజేపీ తప్పుకోవడానికి కారణాలివే

    వారం రోజులుగా రంజుగా సాగుతున్న మహా రాజకీయ సంక్షోభం సమసిపోయింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఉపసంహరించుకున్న రెబల్ నేత షిండే.. మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తుందని మొదటి నుంచీ అనుకున్నా అలా జరగలేదు. బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించాడు. సీఎంగా షిండేను ఖరారు చేయడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ దాగుందని అంతా అనుకుంటున్నారు. షిండే సీఎంగా మారడంపై ఓ వార్తా చానల్ చెప్పిన కారణాలపై మీరూ ఓ లుక్కేయండి.