• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీజేపీలో చేరికపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

    నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికపై అక్కడి ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. తాను బీజేపీలో చేరడం లేదన్నారు. పార్లమెంటులో బహిరంగంగా అమిత్ షాతో మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు వెల్లడించారు. కేవలం నమస్తే తెలంగాణ పత్రికలో మాత్రమే అబద్ధపు వార్తలు రాశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు ఎందుకంత భయం పట్టుకుందని రాజగోపాల్ నిలదీశారు. కేసీఆర్ తెలంగాణకు 4 లక్షలకుపైగా అప్పులు చేశారని విమర్శించారు.