అరుదైన రికార్డులు సాధించిన రోహిత్ శర్మ
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడంతో కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. వన్డే, టీ20 సిరీస్ల్లో కివీస్ జట్టుని వైట్వాష్ చేసిన ఏకైక భారత కెప్టెన్గా అవతరించాడు. 2021లో భారత్ వేదికగా జరిగిన టీ20 సిరీస్ని రోహిత్ సారథ్యంలోని టీమిండియా వైట్వాష్ చేసింది. మరోవైపు, సొంతగడ్డపై అత్యధిక సిరీస్లు(కనీసం 3 మ్యాచ్లు) వైట్వాష్ చేసిన కెప్టెన్గానూ హిట్మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 7 సిరీస్లను వైట్ వాష్ చేయగా.. రోహిత్ 8 సిరీసుల్లో ఈ ఫీట్ సాధించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు(30) … Read more