పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా రషీద్
పాకిస్థాన్ మాజీ ఆటగాడు హరూన్ రషీద్ను సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన సభ్యులను త్వరలోనే ప్రకటించనున్నారు. రషీద్ 1977 నుంచి 83 మధ్య 23 టెస్టులు, 12 వన్డేలు ఆడారు. ఇటీవల మహ్మద్ వసీంను తొలగించిన తర్వాత షాహిద్ అఫ్రీది సెలక్షన్ కమిటీ అదనపు బాధ్యతలు వహించాహరు.ఇప్పుడు అఫ్రీది నుంచి రషీద్ బాధ్యతలు తీసుకుంటారు.