• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విశాఖ వన్డేకు వరుణుడి ముప్పు!

    భారత్‌-ఆసీస్‌ మధ్య రేపు విశాఖలో జరగనున్న రెండో వన్డేకు వరణుడి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే విశాఖలో భారీ వర్షం కురవగా రేపటి నుంచి 3 రోజుల పాటు వానలు కురిస్తాయని IMD హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు రెండో మ్యాచ్‌ కోసం భారత్‌, ఆసీస్‌ ఆటగాళ్లు విశాఖ చేరుకున్నారు. క్రికెటర్లకు నోవాటెల్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.