• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు శ్రీలంకతో భారత్‌ పోరు

    వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి లేకుండా టీమిండియా దాదాపుగా సెమీస్‌ చేరింది. కానీ అధికారికంగా బెర్తు సొంతం కావాలంటే నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా గెలవాలి. శ్రీలంకతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మరో ఘనవిజయం, దాంతో పాటు సెమీస్‌ బెర్తు సొంతమైనట్లే. ఇకపోతే ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు ఓడి సెమీస్‌ రేసులో శ్రీలంక వెనుకబడింది.