• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూజర్లు వీఐ గుడ్‌న్యూస్

    తమ యూజర్లకు ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. రీఛార్జి ప్లాన్‌ అనుగుణంగా వీఐ అందించే ఎంపికల్లో నచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొనే సదుపాయాన్ని కల్పిస్తోంది. అయితే, కేవలం ఇది పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. వీఐ మ్యాక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లు రూ.401 నుంచి ప్రారంభమవుతున్నాయి.