• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోరం.. 14 మంది దుర్మరణం

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలైనట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైనే ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాయి. ఈ ప్రమాదంలో మెుత్తం ఏడు బోగీలు నుజ్జు నుజ్జు అయినట్లు వివరించాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv