• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోరం.. 14 మంది దుర్మరణం

    AP: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలైనట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైనే ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పాయి. ఈ ప్రమాదంలో మెుత్తం ఏడు బోగీలు నుజ్జు నుజ్జు అయినట్లు వివరించాయి. Vizianagaram DRO confirms that eight … Read more

    విజయనగరంలో అగ్నిప్రమాదం

    AP: విజయనగరంలోని విశాల్ మార్ట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేపు దీపావళి నేపథ్యంలో ఈరోజు ఉదయం కాస్త త్వరగానే మార్ట్‌ని తెరిచారు. లోనికి వచ్చాక స్విచ్‌లు వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత మొదటి ఫ్లోర్‌లో మొదలైన మంటలు మూడో అంతస్థుకు వ్యాప్తించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.3కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు విశాల్ మార్ట్ యాజమాన్యం వెల్లడించింది. విజయనగరం: ఆర్ అండ్ బీ సమీపంలోని విశాల్ మార్ట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. … Read more