• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. కొత్తగా 14వేల టికెట్లు

    వరల్డ్‌కప్‌లో భారత్-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 14న జరగనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలని భావించే వారికి బీసీసీఐ శుభవార్త చెప్పింది. కొత్తగా 14 వేల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. భారత్‌-పాక్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నరేంద్రమోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv