• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మునుగోడులో TRS,BJP రాళ్లదాడి

    మునుగోడులో పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచారానికి చివరి రోజైన నేడు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రచారానికి వెళ్లిన ఈటల కాన్వాయ్‌పైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తన గన్‌మెన్లు, కార్యకర్తలు గాయపడ్డారని, 10-15 కార్లు ధ్వంసం చేశారని అయినా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ఈటల ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv