• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ. 21 లక్షల బైక్‌..15 రోజులకే బూడిద

    ఖరీదైన బైక్ కొని..పండగలా బ్యాండ్‌ బాజా పెట్టి ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లిన బైక్‌ రెండు వారాలు తిరగకముందే బూడిదైంది. మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టాక్‌ మార్కెట్లో వ్యాపారం చేసే రాజేశ్‌ చౌగ్లే రూ.21 లక్షలతో దీపావళి సందర్భంగా కవాసాకి నింజా ZX-10 మోడల్‌ బైక్‌ కొన్నాడు. అప్పుడు అతడు చేసిన హడావుడి స్థానిక మీడియాలో వైరల్ అయింది. అయితే గురువారం రాత్రి అనుమానస్పద రీతిలో ఆ బైక్‌ దగ్ధమైంది. బైక్‌కు మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv