• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్స‌వంలో అద్భుత‌మైన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు

    44వ చెస్ ఒలింపియాడ్ ఈసారి భార‌త్ ఆతిథ్యం ఇచ్చింది. చెన్నైలో జ‌రుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ను ప్రధాన‌మంత్రి నరేంద్రమోదీ జులై 29న ప్రారంభించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా చెస్ బోర్డు లాంటి స్టేజీపై త‌మిళనాడు సాంప్ర‌దాయ నృత్య క‌ళారీతుల‌తో అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. మొత్తం 187 దేశాల ప్లేయ‌ర్స్ ఇందులో పాల్గొంటారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/TheFigen/status/1553825769113141248?s=20&t=TXNQrrM9bG2PGzl0GZy9ow