• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు ఇక మెదడులోనే చిప్!

    సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. గత రెండు దశాబ్దాల కాలంలో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. 2జీ నుంచి 5జీకి చేరుకుంది. ల్యాండ్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు వచ్చింది. అయితే 2030 కల్లా ఈ స్మార్ట్ ఫోన్లకు కూడా కాలం చెల్లనుంది. ఇటీవల నోకియా సీఈఓ పెక్కా లండ్ మార్క్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మాట్లాడుతూ..2030 కల్లా 6జీ వచ్చేస్తుంది… అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు కూడా ఉండవు. అంతా మెదడు ద్వారానే కమ్యూనికేషన్ సాగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. … Read more