• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టెలివిజన్‌లోకి రాబోతున్న ‘బ్రో’

    పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా టెలివిజన్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అక్టోబర్‌ 15 సా. 6:00 గంటలకి జీ తెలుగులో ప్రసారం కానుంది. జులై 28న విడుదలైన బ్రో చిత్రం థియేటర్లలో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ కీలక పాత్రలు పోషించారు. థమన్‌ అద్భుతమైన సంగీతం అందించారు. కాగా, బుల్లితెరపై ఈ సినిమా ఏ మేర ఆదరణ సంపాదిస్తుందో చూడాలి.

    ‘బ్రో’ టీజర్ వచ్చేసింది

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రో’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. పవన్, తేజ్ మధ్య వచ్చే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కేతికాశర్మ, ప్రియాప్రకాశ్ వారియర్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేశారు. జూలై 28న ఈ మూవీ విడుదల కానుంది.