• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

    ఆసియా గేమ్స్‌- గోల్ఫ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరఫున తొలిసారి పతకం సాధించిన క్రీడాకారిణిగా అదితి నిలిచింది. మరోవైపు పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో జోవార్ సింగ్, చెనాయ్, పృథ్వీరాజ్‌తో కూడిన టీమ్ గోల్డ్ గెలిచింది. మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో రాజేశ్వరి, మనీషా, ప్రీతి బృందం సిల్వర్ మెడల్ కొట్టింది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. వీటిలో 11 గోల్డ్ మెడల్స్, 16 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. Screengrab … Read more