• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 23-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – GRMB (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ – ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ కట్టనున్న ప్రభుత్వం. హరీష్ రావు అధ్యక్షతన భేటీ అయిన ఇంజినీర్లు, మంత్రుల కమిటీ – తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీటీడీ – కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులను నిలిపేసిన అధికారులు. భారీ వర్షం కురవడమే కారణం – … Read more