• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాస్ ఓడిన భారత్.. టీమ్ ఇదే!

    పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: భారత్: రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, … Read more

    నేడు ఆస్ట్రేలియాతో శ్రీలంక ఢీ

    ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా, భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చూసిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్‌లో గెలిచి బొణి కొట్టాలని భావిస్తోంది. అటు శ్రీలంక సైతం ఇంకా ఖాతా తెరవలేదు. కెప్టెన్ శానక గాయంతో దూరమవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ.

    నేడు బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ ఢీ

    నేడు క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లో ఫెవరెట్‌గా న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఒక విజయం ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. చిన్నస్వామి పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

    నేడు నెదర్లాండ్‌తో పాకిస్థాన్ ఢీ

    ప్రపంచకప్‌ టోర్నీలో నేడు నెదర్లాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ హైదరాబాగ్- ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. పాక్ ఆటగాళ్ల నిలకడలేమి ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. వరల్డ్ కప్ రెండు సన్నాహక మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్‌పై గెలిచి టోర్నీని ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. ఇక 2011 వరల్డ్ కప్ తర్వాత తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న నెదర్లాండ్.. ఎలాంటి అద్భుతాలు చేయనుందో వేచి చూడాల్సి ఉంది.

    World Cup 2023: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?

    ఈ సారి వరల్డ్‌కప్‌కు ప్రకటనల ఆదాయం భారీగా పెరుగుతుందన్న అంచాలు నెలకొన్నాయి. ఈ కప్, దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ప్రపంచకప్‌లో కంటే ఈ సారి రెట్టింపు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగుతాయని యాడ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయితే 2019 వరల్డ్‌కప్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయం రూ.400-500 కోట్ల లోపే ఉంది. ఈ సారి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడి నందున ఆదాయం … Read more