• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పద్మ అవార్డులు 2021

    న‌వంబ‌ర్ 9 న రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్‌కోవింద్ ప‌ద్మ అవార్డుల‌ను విజేత‌ల‌కు అంద‌జేశారు. ఈ జాబితాలో 7 మంది పద్మ విభూషణ్, 10 మంది పద్మ భూషణ్ 102 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. మరణానంతరం పదహారు మందికి అవార్డులు లభించాయి. అవార్డు గ్రహీతల జాబితాలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండ‌ర్ ఉన్నారు. దివంగత నేప‌థ్య గాయ‌కుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు త‌మిళ‌నాడు రాష్ట్రం నుంచి ఆర్ట్ విభాగంలో ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం ల‌భించింది. ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పీ చ‌ర‌ణ్ ఈ అవార్డును … Read more