• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు

    టాలివుడ్‌ స్టార్‌ మ్యూజిషియన్‌ దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పిల్లా’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని వారు ఆరోపించారు. దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, నృత్యాలతో చిత్రీకరించి DSP హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.