• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పళనిలో సమంత ప్రత్యేక పూజలు

    స్టార్ హీరోయిన్ సమంత తమిళనాడులోని దిండిక్కల్ జిల్లా పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో[ ప్రత్యేక పూజలు](url) చేశారు. కాళ్లకు చెప్పులు ధరించకుండా దాదాపు 600 మెట్లు ఎక్కి దీపాలు వెలిగించుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు తీసుకున్నారు. కాగా తాను మయోసైటిస్ నుంచి కోలుకున్నందుకు ఆమె ఈ పూజలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. Queen @Samanthaprabhu2 in a temple while worshipping god at Palani Murugan … Read more

    పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

    విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందంతో క‌లిసి నేడు బెంగుళూరు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్‌.. బెంగుళూరులోని కంఠీర‌వ స్టేడియంకు వెళ్లి దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ స‌మాధికి నివాళులు అర్పించారు. విజ‌య్ వెంట అన‌న్య‌, ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కూడా ఉన్నారు. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో పునీత్ ఇడియ‌ట్ క‌న్న‌డ రీమేక్‌లో న‌టించాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది.