• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీ సభలో కుర్చీలే గొడుగులై..

    భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నసభ వద్ద హఠాత్తుగా వర్షం రావడంతో అక్కడున్నవారంతా కుర్చీలను తీసుకుని గొడుగులాగా తలపై పెట్టుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జరుగుతున్నఈ సభలో ముందుగా స్థానిక నాయకుడు ఒకరు ప్రసంగిస్తుండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. వర్షంలో తడవకుండా తమను తాము రక్షించుకోవడానికి వారు ఈ పని చేశారు. ఒక నెటిజన్ ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. #Watch: Chairs used as umbrellas as rain hits PM @narendramodi's Himachal … Read more