• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేనే కొంటా: కేఏ పాల్

    అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తానే కొంటానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రభుత్వం అమ్ముతానంటే.. ఐదు రెట్లు ఎక్కువ ఇస్తానని ప్రకటించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని.. ఎంత నష్టాలు ఉంటే అంతా తాను చెల్లిస్తానని పేర్కొన్నారు. అమెరికా నిధులతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను చేజిక్కించుకుంటానని చెప్పారు. ఆరు నెలల్లోగా మొత్తం నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానన్నారు. ఎలన్ మస్క్, బెజోస్ లాంటి వారు ప్లాంట్‌ను కొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv