• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంగన్‌వాడి టీచర్లపై వరాల జల్లు

    అంగన్‌వాడీ టీచర్లపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీలో అంగన్‌వాడీలను చేర్చాలని నిర్ణయించింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించనుంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను కేసీఆర్ సర్కారు విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా జీతాలు పెంచాలని అంగన్‌వాడి టీచర్లు ధర్నా చేస్తున్న సంగతి తెసిందే. గౌరవ వేతనం రూ.15 వేలను డబుల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా నిర్ణయంపై అంగన్‌వాడి టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv