• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుప్రీంకోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం

    సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. చివరి రోజైన తన విచారణను ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చారు. సుమారు 20 కేసులు విచారించనున్నారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు చరిత్రలోనే విప్లవత్మాకమైనదని న్యాయనిపుణులు చెబుతున్నారు.సుప్రీంకోర్టు విచారణను మీరు కూడా లైవ్‌లో చూడండి.

    అసలు రాజాసింగ్ ఎవరు? వివాదాలకు బీజం ఎక్కడ?

    మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ పార్టీ నుంచి సస్పెండైన రాజాసింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.  మొదటి నుంచి దుందుడుకు శైలీ కలిగిన రాజసింగ్ అసలు పేరు టీ. రాజాసింగ్ లోథ్. రాజాసింగ్ పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. రాజా సింగ్‌కు ఉషాభాయితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తే ఉన్నారు. రాజకీయ జీవితం రాజాసింగ్ తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009-2014 వరకు కార్పోరేటర్‌గా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరి ఆ ఏడాది … Read more

    కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత.. అన్నా క్యాంటిన్ ధ్వంసం

    AP: చిత్తూరు- కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ- టీడీపీ కార్యకర్తలు బహాబాహికి దిగారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటిన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. టీడీపీ ప్లెక్సీలను చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కుప్పంకు వచ్చారు. భారీ భద్రత మధ్య అన్నా క్యాంటిన్‌కు బయల్దేరిన చంద్రబాబు నడిరోడ్డుపై భైఠాయించారు. వైసీపీ దాడులకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు … Read more

    రాజస్థాన్‌లో వరద బీభత్సం

    రాజస్థాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. టోంక్ ప్రాంతంలో ఇళ్లు, కార్యాలయాలు నీటమునిగాయి. బ్రిడ్జిలపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రహదారులపై మోకళ్ల లోతు వరకు నీరు చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరింది. నీరు బయటకు వెళ్లే దారి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిత్యవసర సరకులు లేక అల్లాడుతున్నారు. వరద ఉద్ధృతి చూసేందుకు పైన Watch On బటన్‌పై క్లిక్ చేయండి. #WATCH Several roads, bridges are inundated … Read more

    ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు

    ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదలు పొటెత్తున్నాయి. వరదల ధాటికి హిమాచల్ ప్రదేశ్‌-కంగ్రా జిల్లాలోని చక్కీ రైల్వే బ్రిడ్జి ఉదయం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నార్తన్ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అటు ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు నీట మునిగాయి. నిత్యవసరాలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలను చూసేందుకు WATCH ONపై క్లిక్ చేయండి. … Read more

    జై భీం చూసి కన్నీళ్లు పెట్టిన చైనా యువతి

    చైనాలోని జరుగుతున్న బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జై భీం మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హీరో సూర్య, ఇతర నటుల నటనకు ఫిదా అవుతున్నారు. థియేటర్లలో జై భీం చూస్తూ చాలా మంది చైనీయులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసేందుకు WATCH ON TWITTER బటన్‌పై క్లిక్ చేయండి. Jai Bhim mania never ends. Ruling the hearts of Chinese audiences ?#VaadiVaasal #EtharkkumThunindhavan pic.twitter.com/zKfYDHsZ5A — … Read more

    హిమాలయాల్లో అంతుచిక్కని అస్థిపంజరాల సరస్సు.. గుట్టలు గుట్టలుగా ఎముకల దిబ్బలు

    భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి దేవభూమి అని పేరు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలైన చార్‌ధమ్‌తో(chardham yatra)పాటు ఎన్నో వింతలు, మహిమలకు అక్కడ ఉన్న హిమాలయసానువులు ఆలవాలం.  పర్యత శ్రేణుల మధ్యలో ఉన్న రూప్‌కుండ్(Roopkund) సరస్సు అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉంది. ఆ సరస్సులో వందలాది మానవ ఆస్థిపంజరాలు ఉండటం మిస్టరీగా ఉంది. ఈ ఆస్థిపంజరాలు దాదాపు వెయ్యి ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మరణాలు సైతం ఒకేసారి కాకుండా వివిధ కాలల మధ్య జరిగినట్లు చెబుతున్నారు. అసలు  సముద్ర మట్టానికి 5 … Read more

    గెలుపే లక్ష్యంగా టీమిండియా కసరత్తు

    జింబాంబ్వేపై గెలుపే లక్ష్యంగా టీమిండియా ఆటగాళ్లు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు ఆటగాళ్ల ప్రాక్టిస్ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ దావన్ నెట్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇతర ఆటగాళ్లతో గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు. జింబాంబ్వేతో మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. లైవ్‌ స్కోర్ కోసం యూసే యాప్‌ను ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ వీడియో చూసేందుకు పైనా Watch on Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #TeamIndia ready for the … Read more

    వికారాబాద్ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన

    సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ప్రస్తుతం బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.

    పాంగ్యాంగ్‌ లేక్‌లో భారత్ యుద్ధసన్నద్ధత

    భారత్- చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలోని కీలకమైన పాంగ్యాంగ్ లేక్‌లో యుద్ధసన్నద్దతను ఇండియన్ ఆర్మీ ప్రదర్శించింది. ఈ ప్రాంతంలో చైనా ఆర్మీ కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాంగ్యాంగ్ లేక్‌లో పలుమార్లు పెట్రోలింగ్ చేసింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఇండియన్ ఆర్మీకి అత్యాధునికమైన బోట్స్‌ను అందించింది. ఒక్కో బోట్ ఏకకాలంలో 35 మంది జవాన్లను మోసుకెళ్లగలదు. ఈ బోట్లు ప్రవేశించడంతో పాంగ్యాంగ్ లేక్ ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆదిపత్యం లభించే అవకాశం ఉంది. #WATCH | Indian Army showcased capability of … Read more