• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్తరాదిని ముంచెత్తుతున్న వరదలు

    ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వరదలు పొటెత్తున్నాయి. వరదల ధాటికి హిమాచల్ ప్రదేశ్‌-కంగ్రా జిల్లాలోని చక్కీ రైల్వే బ్రిడ్జి ఉదయం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నార్తన్ రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అటు ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు జనజీవనాన్ని స్థంభింపజేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు నీట మునిగాయి. నిత్యవసరాలు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వరదలను చూసేందుకు WATCH ONపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv