• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత.. అన్నా క్యాంటిన్ ధ్వంసం

    AP: చిత్తూరు- కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ- టీడీపీ కార్యకర్తలు బహాబాహికి దిగారు. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటిన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. టీడీపీ ప్లెక్సీలను చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు చంద్రబాబు కొద్దిసేపటి క్రితం కుప్పంకు వచ్చారు. భారీ భద్రత మధ్య అన్నా క్యాంటిన్‌కు బయల్దేరిన చంద్రబాబు నడిరోడ్డుపై భైఠాయించారు. వైసీపీ దాడులకు నిరసనగా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు కుప్పం పర్యటన వీడియో చూసేందకు పైన WATCH ON పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv