• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్మశానాల వద్ద బారులు

    చైనాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత కొన్ని రోజులాగా వేలమంది చనిపోతున్నారనే వార్తలు కలవరపెడుతున్నాయి. శ్మశానవాటికల వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలతో కుటుంబసభ్యులు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం. ఆస్పత్రి మార్చురీలు నిండిపోయి కారిడార్లలో వరుసగా మృతదేహాలు కనిపిస్తున్నాయట. ఇందుకు సంబంధించి అమెరికాకు చెందిన అంటువ్యాధి నిపుణులు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన [వీడియో](url)లా ఆందోళనకు గురిచేస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv