రాజస్థాన్లోని భరత్పుర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఎనిమిది సార్లు తొక్కించి చంపారు. బయానా ప్రాంతానికి చెందిన బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం ఉంది. బహదూర్ కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని దున్నేందుకు ట్రాక్టర్తో వచ్చారు. విషయం తెలిసి అతర్ సింగ్ కుటుంబ సభ్యులూ అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ గొడవలో అతర్ సింగ్ కుటుంబానికి చెందిన నిర్పత్ నిరసనగా నేలపై పడుకోగా, బహదూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్తో తొక్కి హతమార్చాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/26093413/image-1186.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!