• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బస్సు బోల్తా 22 మందికి గాయాలు

    AP: చిత్తూరు జిల్లాలో ప్రమాదం జరిగింది, ప్రైవేటు బస్సు బోల్తా 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు- వేలూరు జాతీయ రహదారిపై వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో గోడను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు తీవ్రంగా గాయపడ్డారు.మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.