• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసుపత్రి నుంచి పాడెపై మృతదేహం తరలింపు

    AP: అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మానవ సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగు చూసింది. ముంచంగిపట్టు మండల కేంద్రం ఓ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పాడెపై మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. జెడ్పీ ఛైర్‌పర్సన్ ఫోన్ చేసినా అంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు పాడె కట్టి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మోసుకెళ్లాల్సి వచ్చింది.