• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌కు 20వ స్వర్ణం

    ఆసియా కప్‌లో భారత్ 20వ స్వర్ణాన్ని ముద్దాడింది. స్కాష్‌లో దీపికా పల్లికల్- హరిందర్ సంధు జోడీ మలేషీయా జంటపై విజయం సాధించింది. దీంతో భారత్ పతకాల సంఖ్య 83కు పెరిగింది. వీటిలో 20 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. మరోవైపు పురుషుల ఆర్చరీ టీమ్ విభాగంలో ఓజాస్ ప్రవిణ్- అభిషేక్ ప్రథమేష్ జోడీ సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసుకుంది.