• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ

    ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెట్లతో నేడు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారతీయ అథ్లెట్ల బృందంతో మోదీ సంభాషించనున్నారు. అటు ఏషియన్ గేమ్స్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ గేమ్స్‌లో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.