• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 4 రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన వేళ.. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, బంగారం పట్టుబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో తనిఖీల్లో మొత్తం రూ.98 కోట్ల విలువైన డబ్బు, బంగారం మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈసారి 4 రోజుల్లోనే ఈ స్థాయిలో పట్టుబడటం గమనార్హం. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోంది.