• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Asian Games: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం

    ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాయిరాజ్-చిరాగ్‌శెట్టి జోడీ స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు భారత్ 101 పతకాలు సాధించింది. అందులో 26 స్వర్ణాలు, 35 రజతం, 40 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా కీడల్లో భాగంగా భారత్-అఫ్గాన్ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం 18.2 ఓవర్లు పూర్తయ్యే సరికి అఫ్గాన్ 1121/5 పరుగులు చేసింది.