• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బోరబండలో ఘోర విషాదం

    హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లిలో ఇద్దరు కుమార్తెలతో తండ్రి ఆత్మ హత్య మరవక ముందే.. బోరబండలో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది. జ్యోతి అనే మహిళ తన ఇద్దరు కొడుకులకు విషమిచ్చి సూసైడ్ చేసుకుంది. ఇద్దరు చిన్నారులను అర్జున్(4), ఆదిత్య(2)గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే జ్యోతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.