• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీచర్‌తో ప్రేమ.. పదో తరగతి విద్యార్థి హత్య

    ఓ టీచర్‌ వద్ద ట్యూషన్ చదువుకుంటున్న పదోతరగతి విద్యార్థిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. విద్యార్థిని కిడ్నాన్ చేసిన హత్యచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రచిత అనే 21 ఏళ్ల యువతి కాన్పూర్‌లో ట్యూషన్‌ నడుపుతోంది. అక్కడ 17 ఏళ్ల విద్యార్థి చదువుకోవడానికి ఆమె దగ్గరకి వెళ్తుంటాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందన్న అనుమానించిన ఆమె ప్రియుడు ప్రభాత్‌ శుక్లా.. బాలుడ్నికిడ్పాప్ చేసి హత్యచేశాడు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.