• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • KCR ఫ్యామిలీ రూ.9 లక్షల కోట్ల అవినీతిపై..CBIకి ఫిర్యాదు

    ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీఎం KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మొత్తం అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీలో సీబీఐకి కంప్లైట్ చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం రూ.9 లక్షల కోట్లు దోపిడీ చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు KCR దేశంలోనే అత్యంత అవినీతి పరుడని మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీపై విచారణ జరిపించి వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ కోరారు.