• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పిచ్చికుక్క దాడిలో చిన్నారులకు గాయాలు

    AP: చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలో ఓ పిచ్చికుక్క దాడిలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులపై ఓ పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. బాధితులందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. కొంతమంది ఇళ్లకు వెళ్లిపోగా.. ఇషాంత్‌(8), యశశ్విని(9), ఫైజ్‌(2), అమ్ములు(11), కౌశిక్‌(8), కౌనేష్‌(7)లు ఆస్పత్రిలోనే ఉన్నారు. వీధుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.